Month: April 2026

బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం:సమీక్షా సమావేశంలో గండ్ర దంపతులు

బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం

బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం:సమీక్షా సమావేశంలో గండ్ర దంపతులు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని…

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు

టెన్త్ ఫలితాలకు కౌంట్‌డౌన్: ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల

తెలుగు గళం న్యూస్ వరంగల్/ఏప్రిల్ 28తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఈరోజు అనగా ఏప్రిల్ 29వ తేదీ బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 2 గంటలకు ఫలితాలు…

మడికొండ ఇన్స్పెక్టర్‌ పుల్యాల కిషన్ కు ఉత్తమ ప్రశంస పురస్కారం

ఈ69న్యూస్ హన్మకొండ ఏప్రిల్ 28 మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు హానికరమైన టోబాకో ఉత్పత్తుల విక్రయాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసిన ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్…

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

ఎర్రబెల్లి అనుచరుడు మాజీ జెడ్పిటిసి మెడిశేట్టి రాములు కాంగ్రెస్ గుటికి

*కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిఆహ్వానించిన*టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్*వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్వతగిరి, తెలుగు గళం న్యూస్ / ఏప్రిల్ 28 :వరంగల్…

సర్పంచ్ రఘువంశీ గౌడ్ చర్చలు

రైతుల సమస్యలపై సొసైటీ అధికారులతో సర్పంచ్ రఘువంశీ గౌడ్ చర్చలు

తెలుగు గళం న్యూస్ ఐనవోలు/ఏప్రిల్ 28హనుమకొండ జిల్లా:ఐనవోలు మండల రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ సొసైటీ అధికారులతో ప్రత్యేకంగా చర్చలు…

సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పిలుపు

మే డే ను విజయవంతం చేయండి

సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పిలుపు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిమే 1వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మే డే) జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్)…

పర్వతగిరి మండల ప్రజలకు కాంగ్రెస్ నేత సాయికృష్ణ పిలుపు

మే 10లోపు స్వీయ గణన చేసుకోండి

పర్వతగిరి మండల ప్రజలకు కాంగ్రెస్ నేత సాయికృష్ణ పిలుపు తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/ఏప్రిల్ 28వరంగల్ జిల్లా:వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజా…

:కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

:కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ/కొత్తపల్లి గోరిరైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు…

99 రోజుల 'ప్రజా పాలన

బాలల రక్షణే లక్ష్యం:రేగొండలో ‘చైల్డ్ సేఫ్టీ’ అవగాహన సదస్సు

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండజయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన ప్రణాళిక’లో భాగంగా ‘చైల్డ్…

వ్యవసాయ యంత్రాలకు డీజిల్ కొరత: కొత్తా సత్యనారాయణ

రైతులు రహదారిపై నిరసన,తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా”

ధాన్యం కల్లాల పరిశీలన” వరి ధాన్యం,మొక్కజొన్నలు కొనుగోలు,ఎగుమతి చేయండి: అర్వపల్లి గోపాలరావు(తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి) తేమ శాతం లేకున్నా క్వింటాకు ఐదు కేజీలు కావాలట:…