Month: April 2026

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేయాలి

: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పెట్రోల్ బంక్ లలో నిల్వలను పరిశీలించి నివేదికలను అందించండి తెలుగు గళం న్యూస్ జనగామ ఏప్రిల్ 28 జనగామ…

పిల్లకాల్వ నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రపల్లి రైతుల ఆందోళన

ఆర్డీవోకు వినతి–భూములు కోల్పోతామంటూ ఆవేదన E69 న్యూస్ వరంగల్/రాయపర్తి ఏప్రిల్ 28 వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పరిధిలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన చిన్నకారు, సన్నకారు రైతులు…

మరిపెడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా గండ్రతి సతీష్

మరిపెడ నూతన ఎస్సైగా గండ్రతి సతీష్ బాధ్యతల స్వీకరణ

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా గండ్రతి సతీష్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అధికారిక పత్రాలపై…

కడదాకా పోరాడిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు

కార్మికుల కోసం, కడదాకా పోరాడిన వ్యక్తి పెద్దబ్బాయి…

జూలకంటి రంగారెడ్డి మధిర,ఏప్రియల్27(తెలుగు గళం)న్యూస్:కార్మికుల కోసం కర్షకుల కోసం తన నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం కడదాకా పోరాడిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు ( పెద్దబ్బాయి)…

మండల పార్టీ అధ్యక్షులు మాజీ వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు.

పంతులు కుటుంబానికి బిఆర్ఎస్ నాయకుల పరామర్శ

తెలుగు గళం న్యూస్,పర్వతగిరి/ఏప్రిల్ 27 వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం, అన్నారం పెద్దతండాకు చెందిన మాజీ ఎంపీపీ లునవత్ పంతులు తండ్రి కీ”శే లునవత్ ధన్ సింగ్ ఇటీవల…

ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర జాప్యం. జూలకంటి రంగారెడ్డి

ప్రారంభోత్సవాలు తప్ప_ కొనుగోలు ఏవి?

ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర జాప్యం. జూలకంటి రంగారెడ్డిమాజీ MLA,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు” మధిర, ఏప్రియల్27 (తెలుగుగళం) న్యూస్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి…

పౌర సరఫరాల శాఖ తక్షణమే స్పందించాలి

పర్వతగిరిలో పెట్రోల్ లేక వాహనదారులు ఇబ్బందులు

తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / ఏప్రిల్ 27 వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని పెట్రోల్ బంకుల్లో గత రెండు రోజులుగా…

జెండా ఆవిష్కరణ చేసిన కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు

48 డివిజన్లో ఘనంగా BRS పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం

తెలుగు గళం న్యూస్, ఖమ్మం పట్టణం ఏప్రిల్ 28, ఖమ్మం జిల్లా: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసే లక్ష్యంతో ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భవ…

నీటి ఆదా పద్ధతులు, సేంద్రియ పద్ధతులు

మన ముంగిట్లో శాస్త్రవేత్తలు”

వేంసూరు,ఏప్రియల్27(తెలుగు గళం) న్యూస్:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వ్యవసాయ శాఖ వారి సమన్వయం తో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 27-04-2026 నుండి 23-05-2026…

సిఐటియు జిల్లా అధ్యక్షులు కందునూరి శ్రీనివాస్

మేడే ఉత్సవాలలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలి

తెలుగు గళం న్యూస్, గార్ల / ఏప్రిల్ 28, మహబూబాబాద్ జిల్లా : మేడే దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో జరిగే మేడే దినోత్సవ ర్యాలీలో భవన…