Category: e69-stories

ఎమ్మెల్యే గారూ…మా ఊరికి రోడ్డు ఎప్పుడు వేస్తారూ?

రెండున్నరేళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపులు రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు…హామీ అమలు ఎక్కడ? సాగరం–గర్మళ్లపల్లి రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం…

పర్వతగిరి కాంగ్రెస్‌లో విభేదాలు

పర్వతగిరి కాంగ్రెస్‌లో విభేదాలు

పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్ష పదవి మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.మండల అధ్యక్షుడిగా…

పీఆర్‌పీ, పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలి

పీఆర్‌పీ, పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలి

సింగరేణి అధికారులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌పీని వెంటనే విడుదల చేయడంతో పాటు పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్…

పెండింగ్ డిఎ,పిఆర్సీలు ఇవ్వండి

పెండింగ్ డిఎ,పిఆర్సీలు ఇవ్వండి

మాకు మధ్యాహ్న భోజనం వద్దు,ఫిఆర్సీ ఏ ముద్దు పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి,లింగాల మహేష్ గౌడ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న…

జేవీఆర్ ఓసీలో 12 టన్నుల ఎస్కార్ట్ క్రేన్ ప్రారంభం

జేవీఆర్ ఓసీలో 12 టన్నుల ఎస్కార్ట్ క్రేన్ ప్రారంభం

సింగరేణి సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీలో రూ.22.69 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 12 టన్నుల సామర్థ్యమున్న ఎస్కార్ట్ క్రేన్‌ను ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్…

సత్తుపల్లిలో 15 వేల మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ

సత్తుపల్లిలో 15 వేల మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం రాష్ట్రంలోనే తొలిసారిగా సుమారు 15 వేల మందితో…

యూరియా పాత విధానంలోనే పంపిణీ చేయాలి: సీపీఎం

యూరియా పాత విధానంలోనే పంపిణీ చేయాలి: సీపీఎం

రైతులకు అవసరమైన మేర యూరియాను కొరత లేకుండా అందుబాటులో ఉంచి, రైతు ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే పంపిణీ చేపట్టాలని సీపీఎం జిల్లా…

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం

మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామపంచాయతీలోని రైతు వేదికలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈరోజు చివరి రోజు కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ జిల్లా డిఎల్పిఓ…

156 మందికి ఉచిత గుండె, కంటి పరీక్షలు

156 మందికి ఉచిత గుండె, కంటి పరీక్షలు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూరుగుమళ్ల గ్రామంలో మెడికవర్ మరియు శరత్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ప్రజ్వల్ సంస్థ పర్వతగిరి సమన్వయంతో జరిగిన ఈ…

పర్వతగిరి పిఎసిఎస్‌లో ఘనంగా సహకార వారోత్సవాలు

పర్వతగిరి పిఎసిఎస్‌లో ఘనంగా సహకార వారోత్సవాలు

భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై 5 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ఆదేశాల మేరకు జూన్ 29 నుండి జూలై 6 వరకు దేశవ్యాప్తంగా…