Category: e69-stories

సత్తుపల్లి పోలీసులకు భారీ విజయం.. డెకాయిటీ ముఠా గుట్టురట్టు

సత్తుపల్లి పోలీసులకు భారీ విజయం.. డెకాయిటీ ముఠా గుట్టురట్టు

అమాయకులను కోట్ల రూపాయల ఆశ చూపించి మోసం చేసి, నకిలీ పోలీసులుగా నటిస్తూ డబ్బులు దోచుకునే అంతర్రాష్ట్ర డెకాయిటీ ముఠాను సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ…

ఏపీ లో మా బిడ్డలు డెలివరీ అయితే టీజీ లో డబ్బులు ఇవ్వరా?

ఏపీ లో మా బిడ్డలు డెలివరీ అయితే టీజీ లో డబ్బులు ఇవ్వరా?

ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు,కల్లూరు మండలాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో…

మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు

తెలుగు గళం న్యూస్,పర్వతగిరి, జులై 1 వరంగల్ జిల్లా:పర్వతగిరి మండల కేంద్రంలో గాయత్రీ-హర్ష, రజిత-యాకయ్య దంపతుల కుమార్తె చి.ల.సౌ. కోకిల-చి.రాజు వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు…

ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిజిల్లాలో పోలీసు సేవలను మరింత మెరుగుపర్చే దిశగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ (ఐపీఎస్) బుధవారం జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి…

పదో తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ ఘన సన్మానం

పదో తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ ఘన సన్మానం

ఖమ్మంజిల్లా ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ఆదివారం రాత్రి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మంలోని మమతా…

భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా బి.శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా బి.శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేత ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన పూర్వపు ఆర్టీఓ వెంకన్న స్థానంలో నియామకం జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి 'ఎమ్మారై' సేవలు

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి ‘ఎమ్మారై’ సేవలు

వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాస్పిటల్‌లో రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,కలెక్టర్ రాహుల్ శర్మ పేద ప్రజలకు కార్పొరేట్…

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ముందు ధర్నా చేసి వినతిపత్రాన్ని తహశీల్దార్ వీరభద్రనాయక్ కు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వెల్ఫేర్ బోర్డు దరఖాస్తులను తక్షణమే పరిష్కారం చేయాలని, ఇల్లు లేని నిరుపేదలైన భవన నిర్మాణ కార్మికులకు ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, 55 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 6000 పెన్షన్స్ సౌకర్యాన్ని కల్పించాలని, గత శాసనసభ సమావేశాల్లో నిర్ణయించిన ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గాయం తిరపతి రావు, రైతు సంఘం మండలాధ్యక్షుడు చిట్టి మొదల కృష్ణయ్య, సిఐటియు మండల కన్వీనర్ గుడిమెట్ల బాబు, చీపి.వెంకటేశ్వరరావు, చందు, జి.వెంకటేశ్వరావు, చెన్నారావు,గోపి, శీను, తడకమల్ల చిరంజీవి,కంటే సత్యం, తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంతహశీల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ముందు ధర్నా చేసి వినతిపత్రాన్ని తహశీల్దార్ వీరభద్రనాయక్ కు అందజేశారు.…

నూతన న్యాయమూర్తి జె.జీవన్ కుమార్‌కు ఘన స్వాగతం

నూతన న్యాయమూర్తి జె.జీవన్ కుమార్‌కు ఘన స్వాగతం

మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ ప్లీడర్ బొట్లా సుధాకర్,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కునూరు సురేష్ కుమార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు నూతన న్యాయమూర్తి (డిస్ట్రిక్ట్ జడ్జి)గా బాధ్యతలు…

వెల్ఫేర్ బోర్డు స్కీమ్ లను ఇన్సూరెన్స్ సంస్థలకు ఇవ్వొద్దంటూ సీఐటీయూ ధర్నా

వెల్ఫేర్ బోర్డు స్కీమ్ లను ఇన్సూరెన్స్ సంస్థలకు ఇవ్వొద్దంటూ సీఐటీయూ ధర్నా

తెలంగాణ రాష్ట్రంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు 2009 వరకు పోరాడి వెల్ఫేర్ బోర్డును సాధించుకున్న విషయం పాఠకులకు విదితమే.ఆ బోర్డు నుండి కార్మికులకు అందించే…