సత్తుపల్లి ఏరియా ఇతర అధికారులు సమీక్షా సమావేశం
ఖమ్మంజిల్లా సత్తుపల్లి లో కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన ఒక్క రోజు సమ్మెకు సంబంధించి జి.ఎం కార్యాలయంలో తేదీ 10.02.2026 న అన్ని యూనియన్ల…
పుర పోరుకు బందోబస్తుకు సిద్ధమైన పోలీస్ యంత్రాంగం
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి డ్యూటీ లో నిర్వహించాల్సిన విధుల గురించి కల్లూరు ఎసిపి వసుంధర యాదవ్,మరియు సత్తుపల్లి ఎస్ హెచ్ ఒ…
లేబర్ కోడ్లు … కార్మికుల మెడలకు ఉరితాళ్ళు
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సంబంధించి జయప్రదం చేయండి:(సిఐటియు ఖమ్మంజిల్లా కోశాధికారిచలమాల విఠల్ రావు సత్తుపల్లి నియోజవర్గ పరిధిలోని పెనుబల్లి మండల పరిధిలోని వి.ఏం.బంజర గ్రామంలోని…
గులాబీ జెండా ఎగరడం ఖాయం -కేటీఆర్
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కేటీఆర్ నాయకత్వంలోనే భూపాలపల్లి అభివృద్ధి–గండ్ర వెంకటరమణారెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను…
చిన్నారిపై జరిగిన ఘటన అత్యంత దారుణం
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్ రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని భూపాలపల్లి శాసనసభ్యులు…
విగ్రహాల ఆవిష్కరణ
బాణాపురంలో సిపిఎం సీనియర్ నేతలు తొలితరం నాయకులు అమరవీరులు కామ్రేడ్స్ బాజీ హనుమంతు గండ్లూరి కిషన్ రావు,మొక్క చిన్న నరసయ్య విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు…
ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే పోలీస్ శాఖ లక్ష్యం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రతివారం నిర్వహించే ప్రజాదివాస్ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.ఈ…
మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం కాయం
గల్లీగల్లీలో ఏమ్మెల్యే పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం 15వార్డులకు గాను 15 వార్డులు మన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర…
సిపిఎం ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
ఏదులాపురం మున్సిపాలిటీగుదిమల్ల గ్రామానికి చెందిన మీసాల గోపమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారు. వారికి సిపిఎం గుదిమల్ల శాఖ సహకారంతో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి…
కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లు
కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చే విధంగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర…









