ట్రైన్ ఎక్కి స్టేషన్ ఘనపూర్ వచ్చిన 8 ఏళ్ల బాలుడు-పోలీసుల చొరవతో తల్లిదండ్రుల వద్దకు తిరిగి చేరిక
ఈ69న్యూస్ ఘనపూర్,జూలై 16:స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఓ 8 ఏళ్ల బాలుడు ఒంటరిగా తిరుగుతుండగా గ్రామస్తులు గుర్తించి డయల్ 100కు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న…
జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తాను: ఎమ్మెల్యే నాగరాజు
TWJF వరంగల్ నూతన కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం ఈ69న్యూస్ హనుమకొండ జూలై 17:తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) వరంగల్ జిల్లా నూతన కమిటీని ఇటీవలే…
వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ను పరిశీలించి వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యేలు,మేయర్,కమిషనర్,ప్రజాప్రతినిధులు
హనుమకొండ జూలై 17:వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు వరంగల్ నగరాభివృద్ధి నేపథ్యంలో వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ మరియు కాజీపేట వాటర్ ట్యాంక్…
హత్య కేసులో ఆరుగురు నిందితులకు రిమాండ్
•అనుమానిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని హత్య చేసిన రెండో భార్య కొడుకు•వివరాలు వెల్లడించిన డీఎస్పీ సంపత్ రావు *ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ* జయశంకర్ భూపాలపల్లి జిల్లా…
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే గండ్రపై ఆరోపణలు-కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లేనిపోని ఆరోపణలు…
సూరారం గ్రామ సర్పంచ్ పదవి దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలి
అరుణ ప్రభ న్యూస్ జఫర్ఘడ్ జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సూరారం గ్రామ సర్పంచ్ పదవికి దళితులకు రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ గ్రామ దళితులు చేపట్టిన పోరాటానికి…
అధినేత్రి” శిక్షణ శిబిరం మహిళల కోసం గొప్ప అవకాశం-ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఈ69న్యూస్ వరంగల్:-కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మహిళలకు నాయకత్వ లక్షణాలను నేర్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధినేత్రి-ఆలోచన,అధ్యయనం ఆచరణ!అనే మహిళా నాయకత్వ శిక్షణ శిబిరం మంగళవారం…
పొగొట్టుకున్న సెల్ఫోన్లను ట్రాక్ చేసి బాధితులకు అప్పగించిన ఇంతెజార్గంజ్ పోలీసులు
ఈ69న్యూస్ వరంగల్:-ఇంతెజార్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు సెల్ఫోన్లు పోయిన కేసులను విజ్ఞానపూర్వకంగా పరిశీలించి,వాటిని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి తిరిగి వారి యజమానులకు అప్పగించిన ఘటన…
విత్తనం నష్టపోయిన రైతులకు రూ.20వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి-భూక్యా చందు నాయక్
ఈ69న్యూస్ జనగామ:-జనగామ జిల్లా వ్యాప్తంగా సాగునీటి కొరత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో,జనగామ జిల్లాలోని చెరువులు,కుంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.…
ఎంసిపిఐ(యూ) వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా మాలోత్ సాగర్,ముక్కెర రామస్వామి ఎంపిక
ఈ69న్యూస్ వరంగల్:-ఎంసిపిఐ(యూ) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశంలో పార్టీకి ఇటీవల చేరిన కొత్త సభ్యులకు కీలక…