బచ్చన్నపేట మండలంలో క్లస్టర్ ఇన్చార్జిల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం
ఈ69న్యూస్ జనగామ:-జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి,గోపాల్నగర్,చిన్న రాంచెర్ల గ్రామాల్లో క్లస్టర్ ఇన్చార్జిలు మేకల రాంప్రసాద్, మహమ్మద్ గులాం బాయ్,మహమ్మద్…
అక్రమ మట్టి దందాకు “ఇందిరమ్మ” పేర్ల సాకు!
ఈ69న్యూస్ హనుమకొండ:-ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ చెరువులో అక్రమ మట్టి దందా వెలుగు చూస్తోంది.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మట్టి తీసుకుంటున్నామని చెప్పి,కొంతమంది వ్యక్తులు చెరువులో నుంచి…
భర్త ఇల్లిగల్ అఫైర్తో వేధింపులు–డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య
ఈ69న్యూస్ వరంగల్:వరంగల్ నగరంలోని మట్టేవాడకు చెందిన డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్ (కార్డియాలజిస్ట్),అతని తల్లిదండ్రులు అల్లాడి మధుసూదన్,పుణ్యవతి,అలాగే బానోతు శృతి…
వరంగల్ డాక్టర్ జీవితాన్ని బుగ్గిపాలు చేసిన ‘బుట్టబొమ్మ’
ఈ69న్యూస్ వరంగల్,జూలై 14:ఇన్స్టాగ్రామ్ రీల్స్,సోషల్ మీడియా ఆకర్షణతో మోజుపడి ఓ కుటుంబాన్ని చిత్తుచేసిన విషాద సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన వైద్యురాలు డాక్టర్…
న్యాయవాద పరిషత్ హనుమకొండ-వరంగల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
ఈ69న్యూస్ హనుమకొండ:-హనుమకొండ మరియు వరంగల్ జిల్లాల న్యాయవాదులు తేది 14-07-2025న సమావేశమై న్యాయవాద పరిషత్ జిల్లా యూనిట్ను ఏర్పాటు చేశారు.ఈ సమావేశం సీనియర్ న్యాయవాదులు వై.శ్యాంసుందర్ రెడ్డి,సి.హెచ్.చిదంబర్నాథ్,ఎల్.జలేందర్…
వాకింగ్ చేస్తుండగా విద్యార్థి మృతి-కరుణాపురం బీసీ హాస్టల్లో విషాదం
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్ హన్మకొండ:జనగామ జిల్లా స్టేషన్ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలోని బీసీ వెల్ఫేర్ తెలంగాణ జ్యోతీ భా పూలే రెసిడెన్షియల్ జూనియర్…
ముప్పారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
E69 న్యూస్ హనుమకొండ:ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద కేటాయించిన ఇంటిని అన్నం పవిత్ర-అశోక్ దంపతులు శుభారంభం చేశారు.శనివారం వారు తమ నివాస…
తెలంగాణ అభివృద్ధి పట్టని బిజెపి •ప్రజాసమస్యలను గాలికి వదిలిన కేంద్ర ప్రభుత్వం-సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు •రేగొండలో ఘనంగా సిపిఐ భూపాలపల్లి జిల్లా మహాసభలు ప్రారంభం
*ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ* జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో సీపీఐ ఐదవ జిల్లా మహాసభలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా జరిగిన…
హైదరాబాద్ లో అహ్మదీయ ముస్లిం మహిళల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఈ69న్యూస్ హైదరాబాద్:సైదాబాద్లో జూన్ 13న అహ్మదీయ ముస్లిం మహిళా విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది.కమ్యూనిటీ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళా విభాగాధ్యక్షురాలు మర్యమ్…
తెలంగాణలో GO 46 – విద్యా రంగాన్ని మారుస్తున్న జీవోపై పూర్తి విశ్లేషణ
తేదీ: జూలై 13, 2025రచయిత: E69News డెస్క్ GO 46 అంటే ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన GO No. 46 అనేది విద్యా రంగాన్ని…
