అయినవోలు శ్రీ మల్లికార్జున దేవస్థానంలో తొలిఏకాదశి వేడుకలు వైభవంగా

ఈ69న్యూస్ హన్మకొండ:అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.ఆఖేరు వాగు నుండి కొత్త నీటిని…

భూగర్భ జలాల సంరక్షణకు “మన జిల్లా – మన నీరు” ఉద్యమం

ఈ69న్యూస్ జనగామ జూలై 5: భూగర్భ జలాలను పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ “మన జిల్లా-మన నీరు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.తక్కువ ఖర్చుతో ప్రతి…

ధర్మసాగర్ లో ఘనంగా డా.బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

ఈ69న్యూస్ హన్మకొండ: ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఎంపీఆర్‌ఎస్ మరియు వివిధ రాజకీయ పార్టీల నేతలు…

జీవో 282ను వెంటనే ఉపసంహరించాలి: సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు

ఈ69న్యూస్ జనగామ,జూలై 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకునే విధంగా జీవో నెం.282ని జారీ చేసి 8 గంటల పని దినాన్ని 10 నుంచి…

బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ రాజయ్య నివాళి

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్:భారత గొప్ప దళిత నాయకుడు,స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన రాష్ట్ర మాజీ…

జనగామలో అండర్ గ్రౌండ్ మోరి పనులపై సిపిఎం ఆగ్రహం

ఈ69న్యూస్:జనగామ పట్టణంలోని జ్యోతి నగర్‌లో నిర్మాణంలో ఉన్న అండర్ గ్రౌండ్ పెద్ద మోరి పనులు నత్తనడక నడుస్తున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కమిటీ…

పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన సీపీఎం నేతలు–ప్రజా సమస్యలపై వినతి

ఈ69న్యూస్ జనగామ:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆదివారం సీపీఎం జిల్లా నాయకులు హైదరాబాద్‌లో కలిసి పరామర్శించారు.నియోజకవర్గంలోని డ్రైనేజీ,సీసీ రోడ్లు,వీధిదీపాలు,మంచినీటి కష్టాలు వంటి అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి…

పంతిని గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం రాస్తారోకో

ఈ69న్యూస్ హన్మకొండ:ఐనవోలు మండలం పంతిని గ్రామంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలని గ్రామ ప్రజలు జాతీయ రహదారిపై కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నేపథ్యంలో స్థానికులు జాతీయ…

అంబలికల్ హెర్నియాకు చికిత్స,సీఎంఆర్ఎఫ్‌ నిధులకు దరఖాస్తు

ఈ69న్యూస్ హన్మకొండ:పచ్చిమ నియోజకవర్గ పరిధిలోని రాంనగర్,కడిపికొండ,ఖాజీపేట ప్రాంతానికి చెందిన షబానా బానుకి అంబలికల్ హెర్నియా సమస్య ఉండటంతో హన్మకొండ బాలసముద్రంలోని వాసవి నర్సింగ్ హోంలో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి…

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

ఈ69న్యూస్ హనుమకొండ:ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై విద్య శాఖ,ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కేజీబీవీ,ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి,రెండో దశలో చేపట్టిన అభివృద్ధి…