టీవీ9 రిపోర్టర్ గరదాసు ప్రసాద్ గుండెపోటుతో మృతి–జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం

ఈ69న్యూస్ సిరిసిల్ల: సిరిసిల్ల టీవీ9 రిపోర్టర్‌గా సేవలందించిన గరదాసు ప్రసాద్ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశారు.శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురైన ప్రసాద్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ,చికిత్స…

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు

సిగాచి పరిశ్రమ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి

సిగాచి ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి* *తక్షణం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి* *యాజమానులకు లాభాలే తప్పా కార్మికుల భద్రత పట్టడం…

గొర్రెల మేకల పెంపకార్ల సంఘం మూడవ మహాసభలో నూతన కమిటీ ఏర్పాటు

ఈ69న్యూస్ హనుమకొండ:గొర్రెల మేకల పెంపకార్ల సంఘం మూడవ మహాసభ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నిక చేశారు.అయినవోలు…

ఎంజీఎం హాస్పిటల్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతి

ఈ69న్యూస్ వరంగల్:ఎంజీఎం హాస్పిటల్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వృద్ధుడు హాస్పిటల్ అవుట్‌పోస్ట్ ఎదుట అచేతనంగా…

ఎస్సీ వర్గీకరణ రోస్టర్ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం:మాల మహానాడు ఆఫ్ ఇండియా

ఈ69న్యూస్ హైదరాబాద్:ఎస్సీ ఉప వర్గీకరణ చట్టం-2025లోని రోస్టర్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల…

వరంగల్ జిల్లాలో వైన్ షాపులో చోరీఖరీదైన మద్యం,నగదు అపహరణ

ఈ69న్యూస్ వరంగల్ : పర్వతగిరి మండల కేంద్రంలోని ఓ వైన్ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు షాప్ తాళం తిప్పి లోపలకి…

జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షను ప్రతిఘటిద్దాం–టిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

ఈ69న్యూస్ వరంగల్:- జర్నలిస్టుల పట్ల రాష్ట్ర పాలకులు చూపిస్తున్న వివక్షను తీవ్రంగా వ్యతిరేకించాలని,సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చేపట్టిన జాప్యాన్ని ఇక భరించలేమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్…

తండ్రి మృతి చెందిన స్నేహితురాలికి మిత్రుల నుంచి ఆర్థిక సాయం

ఈ69న్యూస్ హనుమకొండ: ఐనవోలు మండల కేంద్రానికి చెందిన పైండ్ల అనిత తండ్రి పైండ్ల సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు లోనైన అనిత…

ఐనవోలులో దొడ్డి కొమురయ్య 79వ వర్థంతి

ఈ69న్యూస్ హన్మకొండ:తెలంగాణ తొలి వీర అమరుడు దొడ్డి కొమురయ్య 79వ వర్థంతిని పురస్కరించుకొని శుక్రవారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు.ఈ…

పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన జనగామ ఆర్టీసీ కాలనీ యువజనులు

ఈ69న్యూస్ జనగామ:బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత,ఎమ్మెల్సీ గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ..జనగామ ఆర్టీసీ కాలనీకి చెందిన యువజన నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.పల్లా…