రైతులకు రూ.500 సన్న వడ్ల బోనస్– కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల మద్దతు

సన్న వడ్లకు రూ.500 బోనస్ రైతులకు పెద్ద లాభం: ఎమ్మెల్యే నాగరాజు ఈ69న్యూస్ వర్ధన్నపేట: రైతు బంధు, రైతు రుణ మాఫీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న…

నిడమానూరులో దళిత బాలిక మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి

ఈ69న్యూస్:- నల్గొండ జిల్లా,నిడమానూరు మండలం,బొక్కమంతలపహాడు గ్రామంలో దళిత బాలిక దర్మారపు మల్లేశ్వరి అగ్రకులవాళ్ల చేతిలో జరిగిన కుట్రకు బలైపోయిందని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్…

వేగవంతంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేయండి:మేయర్ గుండు సుధారాణి

ఈ69న్యూసచ వరంగల్ (GWMC):నగరంలోని బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి బుధవారం అధికారులను…

వరంగల్ జిల్లా నేషనల్ గ్రీన్ హైవే భూ స్వాధీనం— రైతులతో ఆర్బిటేషన్ సమావేశం

ఈ69న్యూస్:-వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద బుధవారం సంగెం మండలంలోని తిమ్మాపూర్, గీసుకొండ మండలంలోని మచ్చాపూర్ గ్రామాల్లో నేషనల్ గ్రీన్ హైవే నిర్మాణం నేపథ్యంలో భూములు కోల్పోయిన…

నార్కొటిక్స్‌పై అవగాహన కార్యక్రమం – జాగృతి పోలీస్ కళాబృందం చర్యలు

ఈ69న్యూస్ వరంగల్:- వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ IPS ఆదేశాల మేరకు,జాగృతి పోలీస్ కళాబృందం NPR కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది.యువత మత్తుపదార్థాల బారిన…

ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికలో ప్రభుత్వం మార్గదర్శకాలు తప్పనిసరి-అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి

ఈ69న్యూస్ హనుమకొండ: ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికలో తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా…

ద్విచక్ర వాహనాల చోరీలో నిందితుడు అరెస్ట్

ఈ69న్యూస్ హన్మకొండ:-రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేస్తూ చోరీలు చేసిన గుగులోత్‌ చందు లాల్‌ (24) అనే యువకుడిని హసన్‌పర్తి పోలీసులు బుధవారం…

దళిత యువతి మల్లేశ్వరి ఆత్మహత్య– ప్రియుడు జాన్ రెడ్డికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్

ఈ69న్యూస్ హన్మకొండ:- నల్గొండ జిల్లా బొక్క ముంతలపహాడ్‌కు చెందిన దళిత యువతి మల్లేశ్వరి (27), ప్రియుడు జాన్ రెడ్డి మోసం చేశాడని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.జాన్…

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి– జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ఈ69న్యూస్ హనుమకొండ:- జిల్లా భీమదేవరపల్లిలో నిర్మాణంలో ఉన్నఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు.లబ్ధిదారులతో మాట్లాడిన ఆమె, ఇంటి నిర్మాణానికి తీసుకున్న సమయం,ఖర్చు,మేటీరియల్…