ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలి– జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ఈ69న్యూస్ హనుమకొండ:-భీమదేవరపల్లిలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను బుధవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బేస్మెంట్…

క్రీడా శిబిరాల విజయవంతానికి విస్తృత ప్రచారం-విద్యా సంస్థల్లో కోచ్ లచే అవగాహన

ఈ69న్యూస్ హనుమకొండ: జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల విజయవంతం కోసం క్రీడా శాఖ విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. మే 1 నుండి 31 వరకు…

ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ఈ69న్యూస్ హన్మకొండ:-ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు.బుధవారం ఆమె కుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులను పరిశీలించారు.ఇప్పటికే 80%…

కార్మికుల కోసం చలివేంద్రం ప్రారంభించిన ALO మాధురి

ఈ69న్యూస్ హైదరాబాద్:- కృష్ణానగర్ లేబర్ అడ్డా వద్ద ఎండాకాలంలో కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మాధురి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ ఏడాది…

తమ్మడపల్లి జి లో పోషణ జాతర ఘనంగా నిర్వహణ

ఈ69న్యూస్ జనగామ/జఫర్ఘడ్:జనగామ జిల్లా,జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(జి)గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం నాడు పోషణ పక్షం సందర్భంగా పోషణ జాతర కార్యక్రమం జరగింది.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,పిల్లల తల్లులు,ఆశా…

జనగామ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది

ఈ69న్యూస్ జనగామ:- జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ వరకూ నమోదవుతుండగా,మధ్యాహ్నం వేళ రోడ్లపై నడిచేందుకు కూడా ఇబ్బందిగా మారుతోంది.ఈ నేపథ్యంలో…

కామ్రేడ్ ఆది సాయన్న తండ్రి ఆది యాదగిరి మృతి

ఈ69న్యూస్ జనగామ,ఏప్రిల్16:సిపిఐ పార్టీ జనగామ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఆది సాయన్నతండ్రి ఆది యాదగిరి బుధవారం ఉదయం 5 గంటల సమయంలో అనారోగ్యంతో పరమపదించారు.మధ్యాహ్నం1 గంటకు…

డబుల్ బెడ్‌రూంల కోసం జర్నలిస్టుల దీక్ష కు వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా సంఘీభావం

ఈ69న్యూస్ వరంగల్ వరంగల్ దేశాయిపేట లక్ష్మి టౌన్‌షిప్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూంలను అర్హులైన జర్నలిస్టులకు వెంటనే కేటాయించాలని కోరుతూ జర్నలిస్టులు చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం రెండో…