మృతుని కుటుంబానికి రూ.1,500 సహాయం అందజేత

మృతుని కుటుంబానికి రూ.1,500 సహాయం అందజేత

ఈ69న్యూస్ హన్మకొండ/స్టాఫ్ రిపోర్టర్ గొల్లపల్లి అనిల్ రాజ్ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామానికి చెందిన ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి (47) ఇటీవల రోడ్డు ప్రమాదంలో…

పాలడుగు నాగార్జున kvps రాష్ట్ర ఉపాధ్యక్షులు

రాజీవ్ యువవికాస్ దరఖాస్తు తేదీని పొడిగించాలి

రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకునేందుకు దరఖాస్తు తేదీని ఈ…

- ఎరవెల్లి జగన్ డా. బి. ఆర్. అంబేద్కర్ ప్రతిభ పురస్కార్ అవార్డ్ గ్రహిత.

అంబేద్కర్ ను అర్థం చేసుకోవాలంటేరాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి

ఇటీవల Human Development Index-2022 విడుదల చేసిన 193 దేశాల మానవాభివృద్ధి సూచిలో మన భారత దేశం 134వ స్థానంలో ఉండడం శోచనీయం.ఒక దేశం అభివృద్ధి చెందాలంటే…

సమస్యలు పరిష్కరించాలని డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ నరేంద్ర కు వినతిపత్రం

ఈ69న్యూస్ జనగామ జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్…

నూతన జంటను ఆశీర్వదించిన మాజీ మార్కెట్ చైర్మన్

నూతన జంటను ఆశీర్వదించిన మాజీ మార్కెట్ చైర్మన్

జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందినపులిగిల్ల మల్లయ్య-ఎల్లమ్మ దంపతుల చిన్న కుమారుడునరేష్ యాదవ్ వివాహాం కృషితో ములుగు జిల్లా మంగపేట్ మండలం లోని కోమటిపల్లి…

దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మనూరు ఈశ్వర్

లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మనూరు ఈశ్వర్

ఈ69 న్యూస్, పామిడి. గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం కొత్తపేట గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానం మేరకు గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరామ్ తనయుడు,పామిడి…

నివాళులు అర్పించిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నాగేష్ ముదిరాజ్

విద్యతోనే ఈ దేశంలో మార్పు సాధ్యమైతది అని చెప్పిన వ్యక్తి.

మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అంబర్ పేట, మరియు అడిక్ మెట్ లలో జ్యోతి రావు విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన…

స్టేషన్ ఘనపూర్ విద్యా జ్యోతి కళాశాల విద్యార్థుల ఇండస్ట్రియల్ విజిట్

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్‌లోని విద్యాజ్యోతి డిగ్రీ కళాశాల బీకాం మూడవ సంవత్సరం విద్యార్థులు విద్యా ప్రయోజనాల నిమిత్తం శుక్రవారం హైదరాబాద్,నాచారం లోని…

199వ పూలే జయంతిలో రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

సమాజం కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే

ములుగు రోడ్డు లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి సురేఖ,ఎంపీ కడియం కావ్య,ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి,కేఆర్.నాగరాజు,కలెక్టర్లు…

మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయం

ఈ69న్యూస్ హన్మకొండ మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి గణేష్‌ అన్నారు.ఏప్రిల్‌`11 శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని…