స్టేషన్ ఘనపూర్ మండలంలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఐదు గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.ఇప్పగూడెం శివుని పెళ్లి,నమిలిగుండా,పామునూరు,తాటికొండ గ్రామాల్లో…
ఒంటిమామిడిపల్లిలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం
ఈ69న్యూస్ హన్మకొండ హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలర్ శిక్షణ కేంద్రాన్ని గ్రామ నాయకుడు మహమ్మద్ రఫీ ప్రారంభించారు.ఈ…
మే 20 దేశ వ్యాపిత సమ్మెనుడిజిటల్ మీడియా జర్నలిస్ట్లతో ‘మీట్ ద ప్రెస్’’
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకవచ్చి, అమలుకు పూనుకోబోతున్నది. లేబర్ కోడ్లు అమలు జరిగితే భ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు వచ్చి,…
అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటుకు మరోసారి ఎంపీని కలిసిన సిపిఎం బృందం
ఈ69న్యూస్ జనగామ/స్టేట్ బ్యూరో ముహమ్మద్ సలీం జనగామ పట్టణంలోని ఇందిరమ్మ బాణాపురం కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డులో అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు అవసరమని…
జఫర్గడ్ గ్రామ తొలి మహిళా ఎంబిబిఎస్ డాక్టర్–డాక్టర్ సింగారపు అక్షిత
ఈ69న్యూస్ జఫర్ఘడ్/స్టేట్ బ్యూరో ముహమ్మద్ సలీం జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రానికి చెందిన సింగారపు బలరాములు (లేటు),సింగారపు ఉమాదేవి దంపతుల కుమార్తె డాక్టర్ సింగారపు అక్షిత,కాకతీయ…
కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం ఈ69న్యూస్ జఫర్ఘడ్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి,ప్రస్తుత కడియం నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి ప్రజల సంక్షేమానికి తమ…
మహాత్మ పూలే విధానాలంటే మనుధర్మం,కులవివక్షలపై నిరంతర పోరాటం!
ఈ69న్యూస్ వరంగల్ /స్టేట్ బ్యూరో రిపోర్టర్ ముహమ్మద్ సలీం మహాత్మ జ్యోతిరావు పూలే విధానాలు అనుసరించడం అంటే మనుధర్మపు దుష్టచింతనలపై,కులవివక్షపై రాజీలేని పోరాటం చేయడమే”అని కులవివక్ష వ్యతిరేక…
ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు
ఈ69న్యూస్ జనగామ/స్టేట్ బ్యూరో రిపోర్టర్ ముహమ్మద్ సలీం జనగాం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్-ఫూలే అధ్యయన వేదికలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బహుజన్…
ముప్పారం ఫారెస్ట్ భూ భాధితులకు న్యాయం చేయాలి:-కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రసాద్
ఈ69న్యూస్ హన్మకొండ/స్టాఫ్ రిపోర్టర్ గొల్లపల్లి అనిల్ రాజ్ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఫారెస్ట్ భూముల విషయంలో భూభాధిత రైతులకు న్యాయం చేయాలని కోరుతూ…
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
ఈ69న్యూస్ ధర్మసాగర్/రిపోర్టర్ స్టీఫెన్(ప్రణయ్) హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జ్యోతిరావు పూలే జన్మదిన…




