మా భూములు మాకు అప్పగించండి–ముప్పారం రైతుల ఆవేదన
అటవీశాఖ అధికారుల దురుసు వైఖరిపై రైతుల ఆగ్రహం ఈ69న్యూస్ ధర్మసాగర్/రిపోర్టర్ స్టీఫెన్(ప్రణయ్) హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో అటవీశాఖ అధికారుల వల్ల తీవ్రంగా బాధపడుతున్నామని…
మోడీ రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం విస్తృతం చేయాలి
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్పొరేటీకరణను వెంటనే విరమించాలి జనగామ ఈ69న్యూస్ వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తక్షణమే…
మీడియా సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలి: వెంకయ్య నాయుడు
సమాజ చీలికకు ప్రోత్సాహం ఇవ్వకుండా, దేశ సమైక్యతను ప్రోత్సహించాలి హైదరాబాద్, ఈ69న్యూస్:మీడియా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా, దేశ సమైక్యతను బలపరిచేలా వార్తలు ఇవ్వాలని భారత గౌరవ పూర్వ…
గవర్నర్ల కాలయాపన తగదు: విద్యాసాగర్ రావు
హైదరాబాద్, ఈ69న్యూస్:రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్లు ఆలస్యం చేయడం రాజ్యాంగపరంగా సరికాదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. ఇటువంటి సందర్భాల్లో…
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి: కలెక్టర్ రిజ్వాన్ బాషా
ఈ69న్యూస్ జనగామ జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గం తానేదార్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు.మోడల్…
సహకార సంఘాల ద్వారా నిరుపేదలు, రైతులకు ఆర్థిక ప్రగతి– కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
ఈ69న్యూస్ జనగామజిల్లాలోని నిరుపేదలు, రైతులు ఆర్థికంగా ఎదగడానికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. గురువారం ఆయన జిల్లా…
పోరెడ్డి పద్మజా దంపతులను సత్కరించిన అతిథులు
హైదరాబాదు : హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం వైఎస్ఆర్టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పో రెడ్డి రవీందర్…
కోమటిగూడెంలో గ్రామానికి చలో కార్యక్రమం
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్/స్టేట్ బ్యూరో మొహమ్మద్ సలీం జనగామ జిల్లా,స్టేషన్ ఘనపూర్ మండలంలోని కోమటిగూడెం గ్రామంలో 241వ ఓటు కేంద్రము అధ్యక్షుడు ఈ.అశోక్ నేతృత్వంలో గ్రామానికి…
చైర్మన్ పదవి కొనుగోలు ఆరోపణలపై స్పందించిన పొట్లపల్లి శ్రీధర్ రావు
ఈ69న్యూస్ జనగామ/చిల్పూర్ జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్గా పదవి నిర్వర్తిస్తున్న పొట్లపల్లి శ్రీధర్ రావు,పార్లమెంట్ సభ్యులు…
ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరలో ప్రారంభించండి: కలెక్టర్ ప్రావీణ్య
ఈ69న్యూస్ హన్మకొండ/స్టేట్ బ్యూరో రిపోర్టర్ ముహమ్మద్ సలీం హనుమకొండ: జిల్లాలో ఇంకా ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలను 2–3 రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ పి. ప్రావీణ్య…



