రాజుపేటలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలి

రాజుపేటలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలి

వర్షాలకు రోడ్లపైనే ప్రయాణికుల అవస్థలు – వృద్ధులు, గర్భిణీలు, మహిళలు, చిన్నారులకు తీవ్ర ఇబ్బందులు తాత్కాలిక బస్ షెల్టర్‌లో బైకుల పార్కింగ్ – ప్రయాణికులకు అందని నీడ,…

పాఠశాల ప్రహరీ కూలిపోయి రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు!

పాఠశాల ప్రహరీ కూలిపోయి రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు!

ప్రహరీ లేక పశువులు, కుక్కల సంచారం.. బాలికల హాస్టల్ భద్రతపై ఆందోళన విద్యార్థినుల రక్షణకు వెంటనే ప్రహరీ నిర్మించాలి – అధికారులు తక్షణమే స్పందించాలి ఏటూరునాగారం మండలం,…

ఘనపూర్ రిజర్వాయర్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు

ఆగస్టు 14 నుంచి దేవాదుల రిజర్వాయర్ల ద్వారా నీటి విడుదల: ఎమ్మెల్యే కడియం శ్రీహరిస్టేషన్ ఘనపూర్, ఆగస్టు 8 (E69NEWS) ఘనపూర్ రిజర్వాయర్ కింద ఉన్న 2,500…

సీపీఎం వేంసూరు మండల కమిటి సభ్యులు మోరంపూడి వెంకటేశ్వరరావు

FFS యాప్ విధానం రద్దు చేయాలి: మోరంపూడి వెంకటేశ్వరరావు

సత్తుపల్లి/వేంసూరు,ఆగస్టు07(తెలుగుగళం) న్యూస్:రైతాంగం తమ పంటలకు వినియోగించే యూరియా ఇతర ఎరువుల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన FFS యాప్ బుకింగ్ విధానం రద్దు చేయాలని సీపీఎం…

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్"

కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: ఎస్ఎఫ్ఐ”

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్” విసన్నపేట,ఆగస్టు07(తెలుగుగళం) న్యూస్:భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాల సందర్భంగా…

నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన

పీఆర్సీ సమస్యల పరిష్కారానికి నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన”

సత్తుపల్లి,ఆర్ సి,ఆగస్టు 07(తెలుగుగళం) న్యూస్: యూఎస్‌పీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సత్తుపల్లి మండలంలోని గంగారం, కాకర్లపల్లి ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో…

ఆపదలో అండగా నిలవడమే చేయూత ఫౌండేషన్ లక్ష్యం

ఆపదలో ఉన్న కుటుంబానికి చేయూత ఫౌండేషన్ మానవతా సహాయం

రొయ్యూరు గ్రామంలో మృతురాలి కుటుంబానికి బియ్యం, నగదు అందజేత ఆపదలో అండగా నిలవడమే చేయూత ఫౌండేషన్ లక్ష్యం తెలుగు గళం ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం…

ఫారెస్ట్ అధికారులను నిలదీసిన రైతులు, గ్రామస్థులు

పోడు భూముల్లో ఫారెస్ట్ ట్రెంచింగ్‌పై భగ్గుమన్న మల్యాల గ్రామస్థులు

జేసీబీలను అడ్డుకుని పనులు నిలిపివేత! ఎన్నేళ్లుగా సాగు చేస్తున్న భూముల్లో కందకాలు తవ్వొద్దు… ఫారెస్ట్ అధికారులను నిలదీసిన రైతులు, గ్రామస్థులు పోడు భూముల పరిరక్షణ కోసం గ్రామస్థుల…

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివా

ఆగస్టు 10న చలో సత్తుపల్లి విజయవంతం చేయండి: జాజిరి శ్రీనివాస్”

సత్తుపల్లి,ఆర్ సి,ఆగస్టు07(తెలుగుగళం) న్యూస్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న నిర్వహించే దేశవ్యాప్త జైల్…

విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు

శంకరాజుపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు

విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు తెలుగు గళం ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బోనాల…