ఆగస్టు 9న చలో ఏటూరునాగారం
రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఆదివాసుల మహా ఉద్యమం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని బ్లాక్ డేగా నిర్వహిస్తూ భారీ ర్యాలీ – బహిరంగ సభ – ఆగస్టు 17న…
హనుమకొండలో దారుణం..భార్యను హత్య చేసిన భర్త
కుటుంబ కలహాలే కారణమా? – ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయి విషాదం హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4వ డివిజన్ కృష్ణ కాలనీలో…
వేంసూరులో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టుఏడుగురు అరెస్ట్
.59 నకిలీ రూ.500 నోట్లు, ఏడు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనంసత్తుపల్లి/వేంసూరు, జూలై 31 (ఈ69 న్యూస్)సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు పోలీస్స్టేషన్ పరిధిలో నకిలీ రూ.500 నోట్లను…
ఎలిశెట్టిపల్లి జంపన్న వాగులో బోటు రవాణాపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన..!
వరదల వేళ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోటు సేవలు అందించాలని అధికారుల ఆదేశాలు..! గిరిజన గ్రామాలకు సురక్షిత రాకపోకలే లక్ష్యం తెలుగు గళం ఏటూరునాగారం ములుగు…
గోదావరి వరదలపై అప్రమత్తం
రోహీర్ ముంపు ప్రాంతాల పరిశీలన. మంత్రి సీతక్క ఆదేశాలతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకుల పర్యటన. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే పునరవాస కేంద్రాలకు తరలిరావాలి – కాంగ్రెస్…
తప్పిపోయిన బాలుడిని వెతికి కుటుంబానికి చేర్చిన యూత్ కాంగ్రెస్
మానవత్వాన్ని చాటిన యువ నాయకులు బాలుడిని క్షేమంగా అప్పగించి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్న కాంగ్రెస్ శ్రేణులు తెలుగు గళం ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం…
ఏజెన్సీ ప్రాంతాల్లో 75% స్థానిక ఆదివాసుల రిజర్వేషన్ అమలు చేయాలి
మంత్రి సీతక్కకు ఆదివాసి సంఘాల వినతి జిఓ ఎంఎస్ నెం.49 అమలు చేయకుండా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయం – ఆదివాసి సంఘాల ఆవేదన!…
జీవో నంబర్ 69ను రద్దు చేయాలి: ఆప్ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిమున్సిపాలిటీ కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్ కార్మికుల వేతన కోతకు కారణమైన జీవో నంబర్ 69ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ…
1950 సంఖ్యకు సందేశం పంపి ఓటు వివరాలు తెలుసుకోవచ్చు
కలెక్టర్ రాహుల్ శర్మ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి…







