మృతురాలికి ఘన నివాళులు అర్పించిన పార్టీ నాయకులు

తేజశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన కాకులమర్రి లక్ష్మణ్ బాబు

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం – బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా మృతురాలికి ఘన నివాళులు అర్పించిన పార్టీ నాయకులు తెలుగు గళం ములుగు, వెంకటాపురం: పాలంపేట…

పేరుకే మున్సిపాలిటీ

వర్షం పడిందంటే రోడ్డు చిత్తడి చిత్తడి పాఠశాలకు వెళ్లేదేలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. రోడ్డు సౌకర్యం లేక…

గౌడ సంఘం నూతన కమిటీ

రంగాపురం గ్రామ గౌడ సంఘం అధ్యక్షునిగ గిరిగాని వీరభద్రం గౌడ్

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు మన గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం…

రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ లారీని స్వాధీనం

రేషన్ బియ్యం అక్రమ రవాణా భగ్నం.. లారీ స్వాధీనం”

సత్తుపల్లి,ఆర్ సి,ఆగస్టు 05(తెలుగుగళం) న్యూస్:సత్తుపల్లి పట్టణంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు…

పాత్రికేయుల బృందం

మాజీ పాత్రికేయుడు అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన పాత్రికేయుల బృందం

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎండి. అబ్దుల్ ఖాదర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో,ఆయన కుటుంబ సభ్యులను బుధవారం పాత్రికేయుల బృందం…

జన ఐక్యతకు స్నేహితుల దినోత్సవం దోహదం: మల్లూరు చంద్రశేఖర్

జన ఐక్యతకు స్నేహితుల దినోత్సవం దోహదం: మల్లూరు చంద్రశేఖర్

ప్రపంచ ప్రజల మధ్య జన ఐక్యత అవసరమని,దేశాల మధ్య మైత్రి అవసరమని ఐక్యరాజ్యసమితి భావించిందని అట్టి భావన నుండి1935 లో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ప్రారంభం అయ్యిందని…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కడియం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కడియం

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్త బోస్ ఐలయ్య గుండెపోటుతో మరణించగా మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారి…

మానవ సేవే మాధవ సేవ గ్రూప్ సభ్యుల ఆర్ధిక సాయం

మానవ సేవే మాధవ సేవ గ్రూప్ సభ్యుల ఆర్ధిక సాయం

స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూర్ గ్రామంలో తాళ్ళపెల్లి రాజమ్మ అనారోగ్యంతో మరణించారు.తాళ్ళపెల్లి రాజమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు.తాళ్ళపెల్లి రాజమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.మానవ సేవే…

మండల ఫోటోగ్రాఫర్ల కార్యవర్గ ఎన్నిక

మండల ఫోటోగ్రాఫర్ల కార్యవర్గ ఎన్నిక

స్టేషన్ ఘనపూర్ మండలంలోని శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయంలో ఫోటోగ్రాఫర్లు సమావేశం కావడం జరిగింది.ఈ సమావేశంలో స్టేషన్ ఘనపూర్ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల కార్యవర్గాన్ని ఫోటోగ్రాఫర్లు…

ఆగస్టు 9న చలో ఏటూరునాగారం