నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ
BREAKING NEWS
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ
వరంగల్ హంటర్ రోడ్డు లో గల ఆకుతోట కన్వెన్షన్ లో శ్రీనగర్ మాజీ సర్పంచ్ రావూరి అప్పారావు మనుమరాలు వివాహ మహోత్సవం లో పాల్గొని వధూవరులను మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు.పాల్గొని వధూవరులను అశీర్వదించినారు.భగవంతుడు నూతన జంటకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆయన దీవించారు.ఆయన వెంట సర్పంచ్ ప్రసాద్ రావు,మాజీ జడ్పీ కోఆప్టెడ్ సభ్యులు మహ్మద్ సర్వర్,మాజీ యంపీటీసీ మహ్మద్ అలీ,ర్రబెల్లి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.