ఉద్యోగ విరమణ అనంతరం సుఖశాంతులతో జీవించాలి
సింగరేణి ఉద్యోగి నాగేశ్వరరావుకు ఐఎన్టీయూసీ నేతల ఘన సన్మానం సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులో హెడ్ ఓవర్మెన్గా విధులు నిర్వహించి మంగళవారం పదవీ విరమణ…
ప్రజా గొంతుక
సింగరేణి ఉద్యోగి నాగేశ్వరరావుకు ఐఎన్టీయూసీ నేతల ఘన సన్మానం సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులో హెడ్ ఓవర్మెన్గా విధులు నిర్వహించి మంగళవారం పదవీ విరమణ…
గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ పి. డోయ్ గ్యాంబా ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం సోమవారం ఆర్.ఎస్. ఘన్పూర్ రిజర్వాయర్తో పాటు పంప్హౌస్ను సందర్శించి సమగ్ర తనిఖీ…
నారాయణగిరి హైస్కూల్లో గౌరవ సర్పంచ్ శ్రీమతి పుట్టా రేణుక కుమార్ అధ్యక్షతన బాల గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ఎంఈఓ, హెచ్ఎం బి. రామ్ ధన్…
స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి స్నేహబంధం, మానవత్వాన్ని చాటుకున్నారు.చదువు కున్న బాల్య తరగతి మిత్రులు ఇటీవల అంకతి మల్లేశం మృతి చెందాడు. తోటి మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి…
తెలంగాణ ఉద్యమకారుల కోసం హైదరాబాదు ఉప్పల్ బగాయత్ లో ఉద్యమకారుల కోసం భూ పోరాటం జరుగుతున్నది. దానికి ఉద్యమకారులందరూ హాజరు కావాలని ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో…
శేరిపురం క్రాస్ రోడ్డు నుండి కొండలమ్మ దేవాలయం వరకు కంకర పోసి ఉన్న రోడ్డుపై తారు ను వెంటనే నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ…
తక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ ఇంచార్జి చాడ మరియా సురేఖ డిమాండ్•రెవెన్యూ, పోలీసు అధికారులు నిష్పక్షపాత విచారణ చేయాలని విజ్ఞప్తి వరంగల్ జిల్లా:వర్ధన్నపేట శివారు అంబేద్కర్ నగర్…
మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనాలు ఢీ-ముగ్గురికి తీవ్ర గాయాలు* •10 రోజుల క్రితమే 3 మంది మృతి- స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని ప్రజల డిమాండ్ వరంగల్ జిల్లా:పర్వతగిరి,మండల…
కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొన్నారు •పారదర్శక ఓటరు జాబితా కోసమే ప్రత్యేక సవరణ-కౌన్సెలర్ సుభద్ర కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు…
3 ఎకరాల భూమి అక్రమంగా విక్రయించారన్న రైతు *ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు, ప్రజావాణిలో ఫిర్యాదు వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం దౌలత్నగర్ గ్రామానికి చెందిన రైతు చీమల…