News

భవన నిర్మాణ కార్మికులకు మోటార్ బైకులు ఇవ్వాలి
యూసఫ్ గూడా లేబర్ అడ్డా వద్ద జరిగిన సమావేశంలో సిఐటియు నగర నాయకులు డిఎల్ మోహన్, రాజు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులందరికీ...
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త నిరసన
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశంలో…. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఎదురుచూపులు… ఉపాధి పథకానికి కేటాయింపులు కుదించడంతో కూలీల బ్రతుకులు ఆగమాగం… మహిళల బ్రతుకులు ఛిద్రం…...
రేగొండలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
రేగొండలోని వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ముందస్తుగా నిర్వహించడం జరిగినది.ప్రధానోపాధ్యాయులు రజిన్ కుమార్ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమం లో...
గులాబీ గూడులోకి కాంగ్రెస్ నాయకులు
గణపురం మండలం కేంద్రానికి చెందిన వడ్డెర సంఘానికి చెందిన ప్రముఖులు 50 మంది కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీల నుంచి బి.ఆర్.ఎస్ పార్టీలో...
ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధినుల ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.
డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు అనుమానస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత...
సమాజ సేవకులు వినియోగదారుల సంఘాల్లో చేరాలి
సమాజ సేవ చేయాలనుకొనే వారు వినియోగదారుల సంఘాల్లో చేరాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా పల్లెపాడు దామోదర్ అన్నారు...
లక్ష్మారెడ్డి పల్లిలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం
గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ ఒద్దుల విజయ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం గ్రామస్థులు ఘనంగా జరుపుకున్నారు.పవిత్ర...
పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల భాగ్యసామ్యంతో ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల...
భారత రాష్ట్ర సమితి(BRS) పార్టీ క్రమశిక్షణకు మారుపేరు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లో ని ఒక వ్యవసాయ క్షేత్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్...
పెండింగ్ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలకై కదం తొక్కిన విద్యార్థి లోకం.
మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు 4000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధిక నిధులు...