సీసీ రోడ్డు పలుగులతో ఇబ్బంది పడుతున్న ఏడవ వార్డు ఎస్సీ కాలనీవాసులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డి పేట గ్రామంలోని ఏడవ వార్డు ఎస్సీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్ 2001 సంవత్సరంలో వేశారు. ఎనిమిది నెలలకే…
మోదీ, ఫాంహౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారు.. సీఎం రేవంత్
మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:- ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫామ్ హౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ ‘జన…
శ్రీ సందీప శ్రీకృష్ణ సద్గురు ఆనంద పీఠాన్ని సందర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోనిశ్రీ సందీప శ్రీకృష్ణఆశ్రమాన్ని సందర్శించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, ఆశ్రమం లో సద్గురు బోధ కార్యక్రమాన్ని వీక్షించి,కార్యక్రమాన్ని…
ఏసీబీ వలలో పాల్వంచ మున్సిపల్ అవినీతి చేపలు
పాల్వంచ పట్టణంలో ఎట్టకేలకు అవినీతి పై యుద్ధం మొదలైంది పెద్ద పెద్ద తిమింగలాలు కాకుండా చిన్న చేపలు అవినీతి నిరోధక శాఖ చిక్కుతున్నాయి తాజాగా గురువారం పాల్వంచ…
వరంగల్ జిల్లా పార్లమెంటరీ బిజెపి అభ్యర్థి అరూరి పరామర్శ
తెలుగు గళం టీఎస్ ఎన్పీడీసీఎల్ మాజీ సిఎండి అన్నమనేని గోపాల్ రావు మనవడు మేఘన్ష్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవిషయం తెలుసుకుని హనుమకొండ…
అక్రమ అరెస్టులపై ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
రైతుల కొరకు వేసిన రోడ్లపై రాజకీయ కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం సిగ్గు చేటు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి … మాజీ ఎమ్మెల్యే గండ్రగళం న్యూస్ జయశంకర్…
డెఫ్ క్రికెట్ క్రీడాకారుడిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి (రేగొండ)రేగొండ మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన డెఫ్ క్రికెట్ క్రీడాకారుడు పసుల రాజును కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్…
భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు
ళం న్యూస్ భూపాలపల్లిభూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో వరంగల్ పార్లమెంట్…