అకాల వర్షాలు, ఈదురుగాలులతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు.
ఒకవైపు రైతులు పంట నష్టపోయి ఏడుస్తుంటే మరోవైపు ఆత్మీయ సమావేశాలని బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు,మంత్రులు కోలాటలు, DJ డాన్స్ లు చేయడం సిగ్గుచేటు రఘునాథపల్లి మండలం ఆంధ్ర తండా…