News

నన్ను ఆశీర్వదించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా-కడియం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని...
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 జయంతి వేడుకలు.
మునగాలలో గౌడ కులస్తుల ఆద్వర్యంలో ఘనంగా గౌడ జాతి ముద్దుబిడ్డ బహుజనవాది అయిన సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలను స్థానిక...
రైతాంగం పట్ల కేసీఆర్ ది సవతి తల్లి ప్రేమ
రైతాంగం పట్ల కేసీఆర్ ప్రభుత్వం మాటల్లో గొప్పలే తప్ప చేతల్లో సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన...
మోకాళ్లపై కాంట్రాక్ట్ ఏఎన్ఎంల నిరసన
ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్టు ఏ ఎన్ యం లా సమ్మె మూడవ రోజు కొనసాగుతుంది ఈరోజు...
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు అధిక నిధులు ఇవ్వాలి
ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి, అభివృద్ధి చేసి ప్రభుత్వ విద్యారంగాని పరిరక్షించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు అన్నారు.హైదరాబాద్ సెంట్రల్ సిటి...
మిద్దె పాక సుధాకర్ ఆకస్మిక మృతి
జనగామ పట్టణంలో ధర్మకంచలో వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ మిద్దె పాక సిద్దయ్య గారి కుటుంబం సిపిఎం పార్టీ లో...
సిర్పూర్ కు సాగునీరు అందించడంలో కేసీఆర్ విఫలం
ప్రాణహిత,పెన్ గంగా నదుల మీద దశాబ్దాలుగా నిర్మిస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తి చేస్తారో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ...
కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం
ఈ రోజు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి మరియు టీపీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య...
తెలంగాణలోని మొట్టమొదటి బహుజన రాజు
చరిత్రపూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న డాక్టర్గౌడ్. చుట్టు...
హస్సేన్ బి కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు
మండల పరిధిలో అన్నారుగూడెం గ్రామంలో షేక్ మౌలాన్ బి మాతృమూర్తి షేక్ హస్సేన్ బీ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బుధవారం ఆమె దశదిన...