News

ఆగస్టు 25 నుంచి డివైఎఫ్ఐ రాష్ట్రస్థాయి సమావేశాలు జయప్రదం చేయాలి
దేశవ్యాప్తంగా అందరికీ విద్య ఉపాధి కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ )రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు...
పేదలకు ఎర్రజెండా ఎప్పుడు అండగా ఉంటుంది
మోరాంచపల్లి గ్రామాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ మరియు మాకినేని...
గృహలక్ష్మి దరఖాస్తు గడువు పెంచాలి- మంద సంపత్
హన్మకొండ, పేదలు గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకోవడానికి ఈ నెల 10లోపే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విధించిన మరో నెల...
వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నాయని
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు డివిజన్ అద్యక్షులు, అనుబంధ సంఘాల అద్యక్షులు మరియు హన్మకొండ జిల్లా ముఖ్య నాయకులతో...
సీనియర్ నాయకుడు బొమ్మినేని వెంకట్ రెడ్డిని పరామర్శ
జఫర్గడ్ మండలంలోని కూనూర్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మండల కమిటీ సమావేశం పెండ్యాల సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగు నర్సయ్య మృతి
జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(జి) గ్రామంలో రంగు నర్సయ్య (8౦) అనారోగ్యంతో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య నర్సయ్య పార్థివ దేహాన్ని సందర్శించి...
బేస్‌మెంట్‌ కే పరిమితమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు
పేదల,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కేవలం బేస్మేంట్ మరియు శిలాఫలకాలకే...
పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఎ జెండా నీ తెలిపిన పార్టీ అధ్యక్షుడు
పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని ప్రజలు అభిమానించి, ఆదరించి రాబోయే సాధారణ ఎన్నికలలో గెలిపించుకుంటే! సమాజంలోని ప్రజలందరూ ఒక కుటుంబంగా జీవించేందుకు కావలసిన పరిస్థితులను...
గ్రామీణ కళలను ఆదరించాలి
మరిపెడ పట్టణంలోని రామాలయం పక్కన గల కుడితి మహేందర్ రెడ్డి ఇంటి ఆవరణలో గత 40 రోజులుగా నిర్వహిస్తున్న కోలాటాల శిక్షణ ముగింపు...
360 వీఆర్ఏలను వారి విద్య అర్హతను బట్టి పోస్టుల కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 360 మంది వీఆర్ఏలను వారి విద్యార్హతలను బట్టి వివిధ శాఖల లోని ప్రభుత్వ స్కేల్ పోస్టులలో...