News

స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీ అవుతుంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో భాగంగా జీరో హవర్ లో ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని...
అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ
మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు పల్లె దవఖాన,అంగన్వాడి కేంద్రాలను శనివారం మండల ప్రత్యేక అధికారి, జిల్లా...
రాజావారి కోటని సందర్శించిన విద్యార్థులు
మునగాల మండల కేంద్రానికి చెందిన సాయి గాయత్రి విద్యాలయ విద్యార్థులు శనివారం నడిగూడెం మండల కేంద్రంలోని అతి పురాతన రాజావారి కోటని సందర్శించడం...
బ్యాంకులో ప్రతి ఖాతాదారుడికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి
బ్యాంకు ఖాతాదారులు అందరూ బ్యాంకు నుండి ఇస్తున్న ఇన్సూరెన్స్ అందరూ జాయిన్ కావాలని ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అన్నారు శనివారం తల్లాడ ఏపీజీవీబీ...
బీచ్ రాజ్ పల్లి హరిత సోయగం పై అసెంబ్లీ లో KTR ప్రశంస
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పై గ్రామస్తుల సంబురాలు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బాగంగా శనివారం రాష్ట్ర పురపాలక శాఖ, ఐ టీ శాఖ...
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు ఛలో అసెంబ్లీ
నూతన విద్యావిధానం 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేయాలి ఎస్ఎఫ్ఐ మరిపెడ మండల కమిటీ డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ...
ఆర్టీఐ రక్షక్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ అష్రఫ్ కి డిప్యూటేషన్
ప్రశ్నిస్తున్నాడని గతంలో చేయని తప్పుకు అధికారులు సస్పెన్షన్ చేశారు. మళ్ళీ ఎటువంటి తప్పుచేయలేదని విధుల్లోకి తీసుకున్నారు. అలాగే అసిఫాబాద్ జెడ్పీఎస్ఎస్ లో స్కూల్...
పెరుగుతున్న మోడీ నియంతత్వం
వెంకటాపురం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు దీని మూలంగా ప్రజలపై అనేక భారాలు మోపుతూ మోడీ ప్రభుత్వం నియంత ప్రమాదాలు...
భారత సంస్కృతి ఉమ్మడి పౌర స్మృతి పై సెమినార్
భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరమా జనగామ జిల్లా కేంద్రంలో వీరనారి ఐలమ్మ నగర్ లో వీరనారి ఐలమ్మ ట్రస్ట్ కుటుంబ న్యాయ...
రాబిన్ హుడ్ ఆర్మీ సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ
మండలంలోని సోలిపేట గ్రామంలో రాబిన్ హుడ్ ఆర్మీ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిరుపేద కుటుంబాలకు నెలకి సరిపడా నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది....