Tag: #Dharmasagar

నారాయణగిరి గ్రామంలో చట్టాల పై అవగాహన సదస్సు

ఈ69న్యూస్ ధర్మసాగర్ ఏప్రిల్ 25 హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక కుమార్ ఆధ్వర్యంలో జరిగిన…

స్టేషన్‌ ఘనపూర్ లో ఇన్‌పుట్ డీలర్లపై ఆకస్మిక దాడులు

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ ఏప్రిల్ 24 జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మండలంలోని వ్యవసాయ ఇన్‌పుట్…

సేవకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్న లెజెండ్:దొడ్డా”బలా భేష్ అంటున్న గ్రామ ప్రజలు”

ఉపాధి కూలీలకు నీడ,నీరు, ఓఆర్ఎస్ అందించిన సర్పంచ్ అమ్ములుబాబు”కృతజ్ఞతలు తెలిపిన కూలీలు” సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్22 ఈ69న్యూస్: ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని సత్తుపల్లి మండలంలో గల బేతుపల్లి…

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..వేధింపుల ఆరోపణలతో కలకలం

ఈ69న్యూస్ వరంగల్ ఏప్రిల్ 21 వరంగల్ నగరంలోని మట్టెవాడ బోడ్రాయి ప్రాంతానికి చెందిన భూపాలపల్లి పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) మంగళవారం రోజు…

పర్వతగిరి:గడ్డి మందు తాగి వ్యక్తి మృతి–కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ69 న్యూస్ పర్వతగిరి ఏప్రిల్ 21 పర్వతగిరి మండలం సోమారం గ్రామానికి చెందిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా గడ్డి మందు సేవించి మృతి చెందిన విషాద…

నారాయణగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధర్మసాగర్, ఏప్రిల్ 21 (ఈ69న్యూస్): ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో రైతులకు మద్దతుగా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామి ఆధ్వర్యంలో…

ఎన్‌ఐఏ నోటీసులు ఎత్తివేయాలి – ఇరాన్‌పై దాడులు ఆపాలి”

సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రిల్ 21ఈ69న్యూస్:సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై నమోదు చేసిన దేశద్రోహం, యూఏపీఏ తదితర…

ఉపాధ్యాయుల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదు: జేఏసి హెచ్చరిక

ఈ69న్యూస్, మహబూబాబాద్ జిల్లాకొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఉపాధ్యాయుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం తగదని ఉపాధ్యాయ సంఘాల జేఏసి నాయకులు…

సోషల్ మీడియా వార్తలను ఖండించిన పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటోతు శ్రినివాస్ నాయక్

రైతుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ సోషల్ మీడియాలో…

రైతుపై కత్తులతో దాడి..పలుచోట్ల తీవ్ర గాయాలు-పరిస్థితి విషమం

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో గుర్రతెలియని దుండగులు ఓ రైతుపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే..పంటపొలానికి…