జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలోని జఫర్ఘడ్ యం.పి.డి.ఓ కార్యాలయంలో
మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం గురువారం అనగా నేడు ఉదయం 11 గంటలకు నిర్వహించనుండగా ఈ సమావేశానికి స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
telugu galam news e69news local news daily news today news