Day: May 2, 2025

రవీంద్ర నాయక్ నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీ
రవీంద్ర నాయక్ నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి డి ఈ ఈ ప్రశాంత్ కి వినతి పత్రం ఇవ్వడం...
ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో తొలి సమావేశం విజయవంతం
-ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో తొలి సమావేశం విజయవంతం ఈ69న్యూస్,శింగనమల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగ గ్లోబల్ కోఆర్డినేటర్ మరియు అనంతపురం జిల్లా...
సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి
ఉద్యోగాలు,స్వేచ్ఛ,స్వాతంత్ర్యం. సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి 76 యేండ్లుగా పరిపాలించిన పార్టీలైన బీజేపీ,కాంగ్రెస్,BRS పాలనలో ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం జరిగింది....
విద్యుత్ స్తంభం నుంచి కిందపడిన బీఆర్‌ఎస్ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా
ఘట్కేసర్:జనగామ నియోజకవర్గం అడవికేశవపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త భాదవత్ మోహన్ విద్యుత్ స్తంభం మీద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి...
swf rtc
నిన్న ‘మే డే’ ఉత్సవాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసి కార్మికుల సమ్మెపై స్పందించటాన్ని ఆర్టీసి ఎస్ డబ్ల్యుఎఫ్ స్వాగతిస్తున్నదని SWF...
నీట్ పరీక్ష అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి-హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచనలు
హనుమకొండ: మే 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పలు కీలక సూచనలు చేశారు. ఉదయం...
ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంట్ తీగలు– అధికారులు స్పందించండి!
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామం ఎస్సీ కాలనీలో హౌస్ నెంబర్ 36/C వద్ద కరెంట్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతూ...
జనగామ: నీట్‌ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
జనగామ జిల్లాలో మే 4న జరగబోయే నీట్‌ 2025 పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.జనగామ...
జిల్లాలో రెవెన్యూ సదస్సులు– భూ సమస్యల పరిష్కారంపై మంత్రి ఫోకస్
ఈ69న్యూస్ జనగామ:-మే 5 నుంచి 20 వరకు జిల్లాల్లో మండలస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.భూ భారతి చట్టం...
మేడే స్పూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలి– సీఐటీయూ నేత ఎం.సాగర్ పిలుపు
వరంగల్ జిల్లా రంగశాపేట,సంగెం మండలాల్లో మేడే సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సాగర్ పాల్గొని ప్రసంగించారు.పోరాటాలతో సాధించిన కార్మిక హక్కులు...