News

బిఆర్ఎస్ తోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి
బిఆర్ఎస్ తోనే ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి సాధ్యమని మరిపెడ పట్టణ బిఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ లతీఫ్ అన్నారు. శనివారం ఉగ్గంపల్లి లో...
డోర్నకల్ నియోజక అభివృద్ధికి 115 కోట్ల నిధులు మంజూరు
మానుకోట జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల నిమిత్తం 115 కోట్ల నిధులు మంజూరు అయినట్లు డోర్నకల్ శాసన సభ్యుడు ధరంసోత్...
జఫర్గడ్ నూతన ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన- ఎం.మహేందర్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా ఎం మహేందర్ శుక్రవారం పదవీ భాధ్యతలు చేపట్టారు.మహేందర్ గతంలో ములుకనూర్...
అకాల వర్షానికి కూలిన ఇల్లు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కోదాడ పట్టణంలోని 34 వ వార్డులో నివాసం ఉంటున్న సోమపంగు సామ్రాజ్యం ఇంటి పై కప్పు...
అహ్మదీయ ముస్లిం జమాత్ వార్షిక మహాసభలను విజయవంతం చేయండి
లండన్ కేంద్రంలో అహ్మదీయ ముస్లిం జమాత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మూడు రోజుల(28,29,30)వార్షిక మహా సభలు జమాత్ ప్రస్తుత ఐదవ ఉత్తరాదికారి (ఖలీఫా)హజ్రత్ మిర్జా...
దేశానికే ఆదర్శం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం
పేదల ఆత్మగౌరవంతో జీవించేందుకు నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ...
యువ నాయకత్వం వైపు మొగ్గుచూపుతున్న నియోజకవర్గ ప్రజలు
కోదాడ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు యువ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.శుక్రవారం 10వ రోజు మన...
తిమ్మాపురం చెరువు మత్తడికి బుంగ
వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తిమ్మాపురం చెరువు మత్తడి దగ్గర బుంగ పడి అధిక...
భోజన ప్యాకెట్లు మరియు వాటర్ బాటిళ్లను పంపిణీ చేసిన నాయిని
హన్మకొండ 54 వ డివిజన్ పోచమ్మకుంటలో జలమయమైన కాలనీలో పరిశీలించి ప్రజలకు భోజన ప్యాకెట్లు మరియు వాటర్ బాటిళ్లను పంపిణీ చేసిన నాయిని.....
ప్రభుత్వ నిర్లక్ష్యం తోనే నగరం జలమయం.
29 వ డివిజన్ రామన్నపేట లోని వరద బాధితులకు భోజన ప్యాకెట్లు నీళ్ళ బాటిల్ పంపిణీ చేసిన నాయిని… ప్రభుత్వ నిర్లక్ష్యం తోనే...