Tag: #Jangoan

బస్సులో బంగారం పర్సు మిస్సింగ్–దొరికిన వారు తిరిగి ఇవ్వాలని బాధితురాలి విజ్ఞప్తి

ఈ69న్యూస్ జఫర్ఘడ్ మే06 స్టేషన్ ఘనపూర్ నుండి హిమ్మత్ నగర్ గ్రామానికి వెళ్తున్న వరంగల్ 1 డిపో బస్సులో బంగారం ఉన్న పర్సు మిస్సింగ్ అయిన ఘటన…

‘తెలుగు గళం’ కథనానికి స్పందన–రేగొండలో పునరుద్ధరించిన చలివేంద్రాలు

ఈ69 న్యూస్, భూపాలపల్లి/రేగొండ, మే 6 రేగొండ మండల కేంద్రంలో చలివేంద్రాల దుస్థితిపై వెలువడిన ‘తెలుగు గళం’ కథనానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం తక్షణ స్పందన చూపింది.…

రైతు సంగ్రామ సభకు వరంగల్ చేరుకున్న కేటీఆర్–ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

ఈ69న్యూస్ వరంగల్, మే 05 వరంగల్ నగరంలో రేపు (బుధవారం) నిర్వహించనున్న రైతు సంగ్రామ సభలో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి Kalvakuntla…

రాఘవపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం–ఇద్దరికి తీవ్ర గాయాలు

ఈ69 న్యూస్, స్టేషన్ ఘనపూర్, మే 5 జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల…

హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా–పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య

ఈ69న్యూస్ హన్మకొండ మే05 హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా కార్యక్రమం…

ఇల్లంద వ్యవసాయ మార్కెట్ వద్ద బీజేపీ ధర్నా–రైతు సమస్యలపై నేతల ఆగ్రహం

ఈ69న్యూస్ వరంగల్/వర్ధన్నపేట మే05 వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద బీజేపీ నాయకులు నిర్వహించిన ధర్నా–రాస్తారోకో కార్యక్రమం ఉద్రిక్తంగా జరిగింది. ఈ…

ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్2.310 కిలోల గంజాయి స్వాధీనం–కొత్తపల్లిగోరి పోలీసుల మెరుపు దాడి

ఈ69 న్యూస్, భూపాలపల్లి (కొత్తపల్లిగోరి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మెరుపు దాడిలో ముగ్గురు…

ఈనెల 7న స్టేషన్ ఘనపూర్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాక

డిప్యూటీ సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు ఈ69 న్యూస్, జనగామ మే 04 ఈ నెల 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనపూర్…

స్టేషన్ ఘన్పూర్ లో భూసార పరీక్షల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, మే 4 ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనపూర్ రైతువేదికలో సోమవారం ఉదయం 10.30 గంటలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన…