Tag: #zaffarghad

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికతో స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి శ్రీకారం-ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, మే 2 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం భాగంగా నిర్వహించిన సమావేశంలో…

విజ్ఞానం–మతం కలిసి నడవాలి-శాస్త్రాల్లో ప్రతిభ చూపాలి

వక్ఫ్-ఎ-నౌ ఇజ్తిమాలో అహ్మదీయ ఖలీఫా పిలుపు ఈ68 న్యూస్ యుకే, మే02 అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రపంచ అధినేత మిర్జా మస్రూర్ అహ్మద్ విజ్ఞానం మరియు మతం…

అనంతసాగర్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి–నలుగురు అరెస్ట్

ఈ69న్యూస్ హసన్‌పర్తి, మే 2 హన్మకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు శనివారం దాడి నిర్వహించారు.…

పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ విద్యార్థి తాహిర్ అహ్మద్

ఈ69 న్యూస్ వరంగల్/వర్ధన్నపేట ఏప్రిల్ 29 వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ముహమ్మద్ తాహిర్ అహ్మద్ పదవ…

తమ్మడపల్లి (జి)లో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

564 మార్కులతో మండల టాపర్‌గా నిలిచిన గాదె శ్రీజ ఈ69 న్యూస్ జఫర్ఘడ్ ఏప్రిల్ 29 జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి (జి) ప్రభుత్వ ఉన్నత…

హసన్పర్తి పోలీస్ స్టేషన్‌పై డీసీపీ ఆకస్మిక తనిఖీ

ఈ69 న్యూస్ హసన్పర్తి, ఏప్రిల్ 29 వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత బుధవారం హసన్పర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…

జనగామ:గాను పహాడ్ క్రాస్ వద్ద రైతుల భారీ ధర్నా

ఈ69న్యూస్ జనగామ ఏప్రిల్ 29 తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం రైతాంగ…

పదవ తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు ధైర్యం చెప్పండి: పట్టపురి విజయ్ గౌడ్

ఈ69న్యూస్ జఫర్ఘడ్ ఏప్రిల్ 29 ఈరోజు అనగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో, తల్లిదండ్రులు మరియు కుటుంబ…

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు రావద్దు-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు

కొనుగోలు, రవాణా వేగవంతం చేయాలి ఈ69 న్యూస్ జనగామ ఏప్రిల్ 29 జనగాం జిల్లా రఘునాథ్ పల్లి మండలం కోమల్ల గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని…

వైద్య శాఖలో ₹150 కోట్ల అవినీతి-బీజేపి నేతల ఆరోపణలు

ఈ69న్యూస్ హైదరాబాద్, ఏప్రిల్ 28 రాష్ట్ర వైద్య శాఖలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు.రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కామారెడ్డి…