అవగాహన సదస్సులో సూపర్వైజర్ సరోజ,డిసిపిఒ కొమురయ్య ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా రేగొండ (3వ సెంటర్), పెద్దంపల్లి అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల ప్రాముఖ్యతపై...
Divya Prasanna
సమయస్ఫూర్తితో స్పందించిన ఉపాధ్యాయుల సేవలకు మండల విద్యాశాఖాధికారి పొదేం మేనక ప్రశంసలు ప్రతి ఉపాధ్యాయుడు, విద్యార్థికి సిపిఆర్ పై అవగాహన ఉంటే అత్యవసర...
పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంలో లక్ష్మణ్ బాబు సేవలు ప్రశంసనీయం – నాయకుల కొనియాడింపు లక్ష్మణ్ బాబు నాయకత్వంలో జిల్లాలో BRSను...
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం – బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా మృతురాలికి ఘన నివాళులు అర్పించిన పార్టీ నాయకులు తెలుగు గళం...
వర్షం పడిందంటే రోడ్డు చిత్తడి చిత్తడి పాఠశాలకు వెళ్లేదేలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా....
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు మన గౌడ సంఘం...
సత్తుపల్లి,ఆర్ సి,ఆగస్టు 05(తెలుగుగళం) న్యూస్:సత్తుపల్లి పట్టణంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు....
ప్రపంచ ప్రజల మధ్య జన ఐక్యత అవసరమని,దేశాల మధ్య మైత్రి అవసరమని ఐక్యరాజ్యసమితి భావించిందని అట్టి భావన నుండి1935 లో అంతర్జాతీయ స్నేహితుల...
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్త బోస్ ఐలయ్య గుండెపోటుతో మరణించగా మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మృతుని...
స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూర్ గ్రామంలో తాళ్ళపెల్లి రాజమ్మ అనారోగ్యంతో మరణించారు.తాళ్ళపెల్లి రాజమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు.తాళ్ళపెల్లి రాజమ్మకు ఇద్దరు...