BREAKING NEWS
ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ గారి పథకాలు..
మంచిర్యాల నియోజకవర్గం,హాజిపూర్ మండలంలోని దోనబండ గ్రామంలో ఎమ్మెల్యే గారి తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ గారు తిరుగుతూ సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతూ తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటున్నారు..