పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద
శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత శ్రీ భట్టి విక్రమార్క ని,కాంగ్రెస్ పార్టీ MLA లను అవమాన పరిచే విధంగా ప్రవర్తించిన స్పీకర్ వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శనలలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు ఈ నిరసన ప్రదర్శనలలో,జడ్పీటీసీలు,జడ్పీటీసీలు,మండల పార్టీ అధ్యక్షులు,అర్బన్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,సర్పంచ్ లు,కౌన్సిలర్లు,ఎంపీటీసీ లు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, సత్తన్న అభిమానులు పాల్గొన్నారు