కేసీఆర్ నిరంకుశ ధోరణికి నిరసనకేసీఆర్ నిరంకుశ ధోరణికి నిరసన

కేసీఆర్ నిరంకుశ ధోరణికి నిరసనగా ఆదిలాబాద్ లోని అంబెడ్కర్ చౌక్ లో బాబాసాహెబ్ అంబెడ్కర్ గారికి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని వినతి పత్రం అందచేశారు. ఈ ఆంధర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులుబిపాయల్ శంకర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ తన నిరంకుశ ధోరణితో ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురు MLA ల సస్పెన్షన్ దీనికి నిదర్శనం అన్నారు. స్థానిక MLA జోగు రామన్న గారికి కానీ TRS నాయకులకు కానీ సమస్యలపై మాట్లాడే ధైర్యం లేదు, అధికారం లేదు, మాట్లాడితే వారి పని అంతే. పార్టీ నాయలుకు గాని ప్రతిపక్ష నాయకులు గాని కేసీఆర్ కు ఎదురు మాట్లాడితే వారి పై వేటు ఖాయం అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పాయల్ శంకర్ గారితో పాటు పట్టణ అధ్యక్షుడు లాలా మున్న. లోక ప్రవీణ్ రెడ్డి. సువసీని .సంతోష్ . దయాకర్.gv రమణ సూర్య కిరణ్.ఆకుల ప్రవీణ్. ముకుంద రావు. జోగు రవి. సుమ రవి.ఆశిష్. నాయకులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News