ఇటీవల కాలంలో క్రికెట్ రంగంలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్రికెట్లో పాల్గొన్నటువంటి పెద్దంపల్లి గ్రామానికి చెందిన పసుల రాజుకు చేయుతగా ఈరోజు రేగొండ మండల యూత్ నాయకులు ఆర్థిక సహాయంగా 2500 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనోహర్ గౌడ్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో పసుల రాజు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి మన రేగొండ మండల కీర్తిని దేశంలో ప్రతిబింబించేలా కష్టపడి మంచి స్థానాల్లో రాజు రాణించాలని వారు తెలియజేశారు .