సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో సోమవారం సిసి రోడ్డు ను ప్రారంభించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వరికల రమేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సహకారంతో రానున్న రోజుల్లో రేపాల గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పార్టీ అని నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెజవాడ కష్టయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు మొగిలిచర్ల రాజేష్,పల్లి అమృతా రెడ్డి, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గండు జితేందర్,వొట్టికూటి శ్రీనివాస్, శివాలయ చైర్మన్ మెరుగు ముత్తయ్య,చిట్యాల ప్రభంజన్ రెడ్డి,బెజవాడ శ్రీను,సీతాల శ్రీను,గండు రామారావు, శొంఠి పరశురాములు,గండు నాగరాజు, కుంటిగొర్ల నాగరాజు, గండు రవి,కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ మాజీ యూత్ అధ్యక్షుడు వరికెల కృష్ణ ,మెరుగు గుమ్మడి తదితరులు పాల్గొన్నారు.