Category: e69-stories

గంగారం మోడల్ స్కూల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

గంగారం మోడల్ స్కూల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని భూపాలపల్లి షీ టీమ్ ఎస్సై ఫజల్ ఖాన్ పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ సిరిశెట్టి…

కాకతీయ యూనివర్సిటీలో వైభవంగా ప్రారంభమైన తీజ్ ఉత్సవాలు

కాకతీయ యూనివర్సిటీలో వైభవంగా ప్రారంభమైన తీజ్ ఉత్సవాలు

కాకతీయ విశ్వవిద్యాలయంలో (కేయూ) గిరిజన సాంప్రదాయ తీజ్ ఉత్సవాలు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలు, సంస్కృతీ సంప్రదాయాల నడుమ ఘనంగా ప్రారంభమయ్యాయి.ఉత్సవాల తొలిరోజు సందర్భంగా బంజారా ఆడపడుచులు,విశ్వవిద్యాలయ విద్యార్థినులు…

పాలనలో ఏఐ వినియోగంపై పూర్తి అవగాహన ఉండాలి

పాలనలో ఏఐ వినియోగంపై పూర్తి అవగాహన ఉండాలి

ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే జిల్లా సమగ్రాభివృద్ధి వేగవంతమవుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.గురువారం కలెక్టరేట్ (ఐడీఓసీ) కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం టీ-ఫైబర్ ఆధ్వర్యంలో…

పురుగుల మందు తాగి మహిళా ఆత్మహత్య

పురుగుల మందు తాగి మహిళా ఆత్మహత్య

ఏడాదిగా నరకయాతన.. చివరకు పురుగుల మందే దిక్కైంది!రేగొండలో విషాదం తీవ్రమైన కాలి నొప్పి,ఇన్ఫెక్షన్‌తో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించిన వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి…

నీట్ రీ-ఎగ్జామ్,అక్రమ అరెస్టులకు నిరసన

నీట్ రీ-ఎగ్జామ్,అక్రమ అరెస్టులకు నిరసన

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా, విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం…

కేటీఆర్ నిరుద్యోగ భరోసా యాప్ ఆవిష్కరణ

కేటీఆర్ నిరుద్యోగ భరోసా యాప్ ఆవిష్కరణ

నిరుద్యోగ యువతపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా యువత పిడికిలి బిగిస్తోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.బీఆర్‌ఎస్ పార్టీ…

రాహుల్ గాంధీ అరెస్ట్ ఆప్రజాస్వామ్యం-కాంగ్రెస్ ఆందోళన

రాహుల్ గాంధీ అరెస్ట్ ఆప్రజాస్వామ్యం-కాంగ్రెస్ ఆందోళన

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ డిమాండ్ •బిజెపి అరాచకాలు హిట్లర్, స్టాలిన్ ను మించాయి-నరుకుడు వెంకటయ్య లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు…

స్వెరోస్ ఆధ్వర్యంలో కస్తూర్బా పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ

స్వెరోస్ ఆధ్వర్యంలో కస్తూర్బా పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ

స్వెరోస్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 34 మంది ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ విద్యార్థినులకు నోట్ బుక్స్…

విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రాగమయి నిరసన ర్యాలీ

విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రాగమయి నిరసన ర్యాలీ

ప్రజాస్వామ్య హక్కులను కాలరాయొద్దని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు సత్తుపల్లి నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్…

మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొండా సురేఖ,ఎమ్మెల్యే కేఆర్

మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొండా సురేఖ,ఎమ్మెల్యే కేఆర్

వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు, సోషల్ మీడియా ఇంచార్జీ అడప మహేష్ ఇటీవల పెట్రోల్ దాడిలో మరణించిన నేపథ్యంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ…