Category: e69-stories

సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ముగింపు

సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ముగింపు

సింగరేణి కాలరీస్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఎండిఓఎఐ) సత్తుపల్లి శాఖ ఆధ్వర్యంలో అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా కొనసాగిన…

రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హౌజ్ బుజుర్గు గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి రాజేందర్ కుటుంబాన్ని పరకాల మాజీ శాసనసభ్యులు శ్రీ చల్ల ధర్మారెడ్డి గారు పరామర్శించారు.​అనంతరం తీవ్ర…

అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా ‘స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్

అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా ‘స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్

క్రీడాకారుల నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఆధునిక క్రీడా పరిజ్ఞానాన్ని గ్రామీణ స్థాయికి చేరవేయడమే లక్ష్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైస్ చైర్మన్…

ఐడీఓసీలో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు

ఐడీఓసీలో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు

ఆర్థిక అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన విద్య, సమానత్వం బాధ్యతయుతమైన జీవన విధానం కేవలం చిన్న కుటుంబంతోనే సాధ్యమవుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ…

జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 13న జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా పగడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు.శనివారం…

మార్చి 2027 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో భూ రీ-సర్వే పూర్తి

మార్చి 2027 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో భూ రీ-సర్వే పూర్తి

రాష్ట్రంలో భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల…

పాండవుల గుట్టను సందర్శించిన పర్యాటక శాఖ ఏఈ

పాండవుల గుట్టను సందర్శించిన పర్యాటక శాఖ ఏఈ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి పరిచేందుకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు.క్షేత్ర…

రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

గ్రామీణ ప్రాంతాల సమగ్ర ప్రగతికి,మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.మెరుగైన రోడ్డు కనెక్టివిటీతోనే పల్లెల…

రాజ్యాధికార సమరభేరి సభ విజయవంతం:రవి పటేల్

రాజ్యాధికార సమరభేరి సభ విజయవంతం:రవి పటేల్

జూలై 5న భువనగిరిలో నిర్వహించిన ‘రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి…

రేగొండ మండల కేంద్రంలో తీరని బస్టాండ్ ఇబ్బందులు

రేగొండ మండల కేంద్రంలో తీరని బస్టాండ్ ఇబ్బందులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ మండల కేంద్రమైన రేగొండలో గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న రవాణా వసతుల నిర్లక్ష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర ఆగ్రహం…