కందుకూరులో కొలువైన కలియుగ దైవం500 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం” నైవేద్యం కోసం 368 ఎకరాల భూదానం”మార్చి 4 వరకు వైభవంగా...
Khammam
ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతను సిపిఐ (ఎం ) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు....
బుధవారం సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఎం అనుబంధ అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఘటనపై...
ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించబడిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు పరిశీలించారు.అనంతరంసత్తుపల్లి సింగరేణి...
సత్తుపల్లి పట్టణం ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తుపల్లి 13 వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన ఉప్పు నాగమణి హనుమంతరావు...
గత ఆరు సంవత్సరాల నుండి 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు సహకారంతో అందజేత. పరీక్షలు నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలకు అవసరమయ్యే...
నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ...
ఖమ్మం దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు మేకల నారాయణ బోర్డు దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో శాబాసు వెంకటరమణ మరియు తోకల...
ప్రపంచ కార్మికులకుదిక్సూచి కమ్యూనిస్టు ప్రణాళిక:చలమాల విఠల్ రావు (సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు) అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని, ప్రపంచ కార్మికులకు దిక్సూచి కమ్యూనిస్టు...